విశాఖపట్నం: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ 11 ఫోటోలలో

చదివే సమయం: 3 నిమిషాలు

ప్రపంచ దేశాల నౌకాదళాలు ఒకే వేదికపై చేరే భారీ అంతర్జాతీయ ఈవెంట్ 'ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ' ఇప్పుడు విశాఖ తీరంలో జరుగుతోంది.

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

"ఏ ఒక్క దేశం ఒంటరిగా సముద్రాన్ని రక్షించలేదు. మానవాళి మనుగడ కోసం దేశాలు కలిసి పనిచేయాల్సిందే" అన్నదే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ లక్ష్యం.

భారత్‌లో మూడోసారి జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌కు విశాఖపట్నం రెండోసారి వేదికైంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)