పాకిస్తాన్‌లో వరద నీటిలో మునిగిపోయిన 45 శాతం పంట పొలాలు.. ఆహార కొరత తప్పదా?

పాకిస్తాన్‌లో వరదల వల్ల పంటలు నీట మునగడంతో రానున్న రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడవచ్చనే ఆందోళన పెరుగుతోంది.

దేశంలోని పంటలు పండే భూభాగంలో 45 శాతం వరదల వల్ల దెబ్బ తిందని పాక్ పర్యావరణ మంత్రి తెలిపారు.

సింధు నదికి సమీపంలోని డాడూ నుంచి బీబీసీ ప్రతినిధి పమ్జా ఫిహ్లానీ కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)