జయలలిత ప్రథమ వర్ధంతి: మెరీనా కన్నీరు మున్నీరైన వేళ

‘‘ప్రజలు తప్ప నాకింకెవ్వరూ లేరు..’’ అని జయలలిత తరచూ అనేవారు. మెరీనా బీచ్‌ జనసంద్రంగా మారిన ఆనాటి దృశ్యాలు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అభిమానులు, ప్రజల సందర్శనార్థం జయలలిత భౌతిక కాయాన్ని రాజాజీ హాల్లో ఉంచారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయలలితకు అంతిమ వీడ్కోలు తెలిపేందుకు రాజాజీ హాల్ వద్ద బారులు తీరిన ప్రజలు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయలలితకు నివాళులు అర్పిస్తున్న ఇన్‌ఛార్జ్ గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర్ రావు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎ.డి.ఎమ్.కె పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు వేలాది మంది ప్రజలు జయలలితకు అంతిమ వీడ్కోలు పలికిన దృశ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ‘తమిళనాడు ప్రజలు తప్ప నాకింకెవ్వరూ లేరు.. నాకంటూ ఏదీ లేదు’ అని జయలలిత తరచూ భావోద్వేగంతో అనేవారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయలలిత మరణం నేపథ్యంలో వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
ఫొటో క్యాప్షన్, నివాళులు అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయలలిత భౌతిక కాయం చుట్టూ కూర్చున్న ఎమ్మెల్యేలు, మంత్రులు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జయలలిత భౌతిక కాయాన్ని రాజాజీ హాల్ నుంచి మెరీనా బీచ్‌కు తీసుకెళ్లారు
ఫొటో క్యాప్షన్, గౌరవ వందనం చేస్తోన్న ఆర్మీ సిబ్బంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంత్యక్రియల్లో పాల్గొన్న లక్షలాది మంది ప్రజలు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మెరీనా బీచ్‌లో జయలలిత స్మారక చిహ్నం.